53
శ్రీ కనక మహాలక్ష్మీ అమ్మవారి దేవస్థానంలో శరస్న వరాత్రి మహోత్సవములు ఘనంగా జరిగాయి.శరన్నవరాత్రి మహోత్సవములు బాగంగా ఉదయం అమ్మవారు “శ్రీ ధాన్యలక్ష్మి అలంకారములో గల అమ్మవారికి లడ్డూల పూజ నిర్వహించారు.అధిక సంఖ్యలో భక్తులు అమ్మవార్ని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఉపకమీషనరు, కార్యనిర్వహణాధికారిణి శ్రీమతి కె. శోభారాణి, సహాయ కార్యనిర్వహణాధికారి కె. తిరుమలేశ్వర రావు, పర్యవేక్షకులు టి. తిరుపతి రావు, శ్రీమతి కె. పద్మజ మరియు వేదపండితులు, అర్చకులు పాల్గొన్నారు.