65
22వ వార్డు కళాభారతి రోడ్డు లో వున్న తోపుడుబళ్ళు, చిరువ్యాపారస్తులను అన్యాయంగా వార్డు జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ తొలగించడాన్ని నిరసిస్తూ ఆదివారం ఉదయం పిఠాపురం కాలనీ రోడ్లో సీఐటీయూ నిరసన కార్యక్రమం చేపట్టింది. సిఐటియూ నాయకులు p. మణి వాయిస్.