కల్తీ నెయ్యి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అసెంబ్లీలో ఎమ్మెల్యే రమేష్ బాబు #vvwnews

by vvwnews.com

కల్తీ నెయ్యి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అసెంబ్లీలో ఎమ్మెల్యే రమేష్ బాబు ప్రభుత్వాన్ని కోరారు.. గత వైసిపి పాలల్లో తిరుమల శ్రీవారిని ఈ విషయంలో అపచారం జరిగిందని, హిందూ దేవాలయాలపై దాడులు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు

Use Social Media to Spread the Word about Our News

related articles