మీ అసెంబ్లీ కి వెళ్ళండి అల్లురి జిల్లా వైసీపీ ఎమ్మెల్యేలకు జనం కన్నా జగనే ఎక్కువ అన్నారు ఉత్తరాంధ్ర

by vvwnews.com

మీ అసెంబ్లీ కి వెళ్ళండి

అల్లురి జిల్లా వైసీపీ ఎమ్మెల్యేలకు జనం కన్నా జగనే ఎక్కువ అన్నారు ఉత్తరాంధ్ర జనసేన నాయకులు తుమ్మి అప్పలరాజు దొరగారు వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలోకి వెళ్లి మీ నియోజకవర్గ సమస్యల కోసం మాట్లాడండి మీరు అసెంబ్లీకి వెళ్లకుండా అధికారులు ప్రశ్నించే హక్కు మీకు లేదు అని అన్నారు మారో నాయుకుడు
చిట్టం మురళీ
జనసేన పార్టీ మండల అధ్యక్షులుతొ ఆయన ఆఫీస్ లో వైసీపీ ఎమ్మెల్యేలపై మండిపడ్డారు
మీ
జనసేన నాయకులు
తుమ్మి అప్పలరాజు దొర
8500044423

Use Social Media to Spread the Word about Our News

related articles