రాజకీయ పార్టీలకతీతంగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద మహా పాదయాత..#vvwnews

by vvwnews.com

ఆనాడు భూములిచ్చి ప్రాణ త్యాగాలతో పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కును, నేడు ఉద్యమించి కాపాడుకోవాలని ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ కన్వీనర్ వీవీ రమణమూర్తి పిలుపునిచ్చారు. బుధవారం ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ నేతృత్వంలో రాజకీయ పార్టీలకతీతంగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద మహా పాదయాత్ర అనంతరం ఏర్పాటు చేసిన నిర్వాసితులందరికీ సభా వేదికపై నుంచి ఆయన ప్రసంగించారు. మోడీ ప్రభుత్వం దేశాన్ని అమ్మేయాలని కుట్ర పన్నుతోందని, ప్రజలంతా అంశాల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ ప్రజా ఉద్యమ ర్యాలీకి వినిపించారు. ఉమ్మడి ఉత్తరాంధ్రా జిల్లాల్లోని అనేక రంగాలకు చెందిన ప్రజలు ఆమోదించడంతో తరలి రావడం ఆనందంగా ఉందన్నారు. ఆనాడు అమృతరావు పాకలపాటి స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు మూడు నెలల ఆమరణ నిరాహార దీక్ష వెంకట లక్ష్మి, చేశారని, వారి మనవడు బాల మోహన్ దాస్ ఈ ఉద్యమంలో శ్రీరామమూర్తి పాల్గొనడం విశేషమన్నారు.సెయిల్లో విశాఖ ఉక్కును విలీనం చేయడం ద్వారా ఆంధ్రా బ్యాంకును యూనియన్ బ్యాంకులో కలిపినట్టు ఉంటుందని, తరఫున నిర్మల దాని వల్ల ఆంధ్ర బ్యాంకు గుర్తింపు పోయిందని, అలా జరిగితే నుంచి కుసుమ స్టీల్ ప్లాంట్కు కూడా అదే పరిస్థితి వస్తుందని, కాబట్టి సెయిల్లో సీపీఎం జిల్లా విలీనం చేయడాన్ని కూడా వ్యతిరేకించాలని ఆయన పిలుపునిచ్చారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం రెండున్నర లక్షల కోట్లు అప్పు చేసిందని, స్టీల్ ప్లాంట్కు కేవలం రూ 10వేల కోట్లు కేటాయిస్తే చాలని, లాభాల బాటలో నడుస్తుందని చెప్పారు.

Use Social Media to Spread the Word about Our News

related articles