53
విశాఖ :
నగరం లో భరత్ మాత విగ్రహం వద్ద కారు భీభత్సం….
నక్కవానిపాలెం చైతన్యనగర్ భరత్ మాత విగ్రహం వద్ద కారు భీభత్సం సృష్టించింది…
ఎపి 31ED8811 కారు ర్యాంగ్ రూట్ లో కెఆర్ ఎం కాలనీ నుండి జైబేరి వైపు దుసుకువచ్చింది…
ఈ ప్రమాదంలో అక్కడే హోటల్ వద్ద పనిచేస్తున్న పి జగదీశ్వరీ అక్కడిక్కడే మృతి చెందగా…..
మరో పాపతో పాటు పలువురికి తీవ్రగాయలు కావడంతో ఆసుపత్రికి తరలించారు…
సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకోసి దర్యాప్తు చేస్తున్నారు…
డ్రైవర్స్ కు పిట్స్ రావడంతో ఈ ప్రమాదం జరినట్లు చేపుతున్నారు.