వైయస్సార్ రైతు భరోసా మూడో విడత నిధులు విడుదల రైతులకు తోడుగా నిలబడిన ప్రభుత్వ మనదే సీఎం జగన్

by vvwnews.com

*వైయస్సార్‌ రైతు భరోసా మూడవ విడద నిధులు విడుదల, రైతులకు తోడుగా నిలబడిన ప్రభుత్వం మనదే- సీఎం జగన్*

– మూడో విడత కింద ఒక్కొక్కరికి రూ.2వేల చొప్పున 53.58 లక్షల మందికి రూ.1,078.36 కోట్లు.
– ఈ 57 నెలల్లో అందించిన సహాయం ఒక్కొక్కరికి అందించిన సహాయం రూ. 67,500
– వైైయస్ఆర్ రైతు భరోసా – పీఎం కిసాన్‌ కింద ఇప్పటివరకూ రైతులకు రూ.34,288 కోట్లు

Use Social Media to Spread the Word about Our News

related articles