8
ప్రజలకు మౌలిక వసతులు కల్పనే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని నగర మేయర్ పీలా శ్రీనివాసరావు పేర్కొన్నారు. జీవీఎంసీ పరిధిలోని 50 వ వార్డు పరిధిలో సుమారు కోటి 60 లక్షల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఉత్తర నియోజకవర్గం శాసనసభ్యులు పి.విష్ణుకుమార్ రాజు, 50వ వార్డు కార్పొరేటర్ వావులపల్లి ప్రసాద్ శంకుస్థాపన చేశారు. అనంతరం వారంతా మాట్లాడారు..