పిడుగులు, గాలివాన బీభత్సంతో జరిగిన ప్రమాదం చాలా విషాదకరం. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది.

by vvwnews.com

పిడుగులు, గాలివాన బీభత్సంతో జరిగిన ప్రమాదం చాలా విషాదకరం. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది.

సీఎం చంద్రబాబు గారి ఆదేశాలతో మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం, గాయపడిన వారికి రూ.3 లక్షల పరిహారం అందించనున్నాం.
– ఆనం రామనారాయణ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి

Use Social Media to Spread the Word about Our News

related articles