వాసుపల్లి గణేష్ కుమార్ ఆధ్వర్యంలో, చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటు పై బైక్ ర్యాలీ#vvwnews

by vvwnews.com

విశాఖ, దక్షిణ నియోజకవర్గం ysrcp మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఆధ్వర్యంలో, చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటు పై బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో వార్డు కార్యకర్తలు నాయకులు పాల్గొనడం జరిగింది, ఇచ్చిన హామీలను నిర్వహించకపోవడం విఫలమైన కుటని ప్రభుత్వం.. 41 వార్డ్ మాజీ కార్పొరేటర్ కోడిగుడ్లు పూర్ణిమ మాట్లాడుతూ..సూపర్ సిక్స్ హామీలు నిర్వహించడంలో విఫలమైన చంద్రబాబునాయుడు ప్రభుత్వం..అని అన్నారు

Use Social Media to Spread the Word about Our News

related articles