4
ఈ రోజు 15వ రాష్ట్ర స్థాయి కరాటే పోటీలు ప్రారంభం.
నగరం లో ని బొత్సా కన్వెన్షన్ నందు ఈ రోజు వాడొకై కరాటే డో అసోసియేషన్ చైర్మన్ హీరో సుమన్ తల్వార్ గారు ప్రారంభించారు.
ఈ యొక్క కార్యక్రమం లో రాష్ట్ర వ్యాప్తం గ 350 మంది క్రీడాకారులు పాల్గొన్నారని టోర్నమెంట్ చీఫ్ ఆర్గనైజర్ అంగటి కిషోర్ తెలియజేసారు.
ఈ యొక్క కార్యక్రమం లో టోర్నమెంట్ ఆర్గనైసింగ్ కమిటీ చైర్మన్ బొత్సా సురేష్ గారు , బొడ్డేపల్లి రఘు గారు, పేడాడ రమణి కుమారి గారు, వై నరసింహ రాజు గారు, ఒలింపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కంచరణ సూర్యనారాయణ గారు మరియు భారత్ వాడొకై కరాటే సంఘం అధ్యక్షులు చిగురుపల్లి సతీష్ కుమార్ గారు పాల్గొన్నారు.