47
సిపిఎం ఆధ్వర్యంలో నల్లరిబ్బన్లు కట్టుకొని జలదీక్ష
నిర్వాసితులకు న్యాయం చెయ్యకుండా బల్క్ డ్రగ్స్ ప్యాక్టరిలకు మోడీ గారి చేత కూటమి ప్రభుత్వం శంకుస్థాపన చేయించాడాన్ని నిరసిస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాజయ్యపేట సముద్రం తీరములో నల్ల రిబ్బన్లు కట్టుకొని మత్యకారులు జలదీక్ష చేపట్టారు.