జీవీఎంసీ 54వ వార్డ్ బాపూజీ నగర్ లో బాపూజీ నగర్ కమిటీ హాల్లో గణతంత్ర వేడుకలు

by vvwnews.com

గణతంత్ర దినోత్సవ వేడుకలు సందర్భంగా జీవీఎంసీ 54వ వార్డ్ బాపూజీ నగర్ లో బాపూజీ నగర్ కమిటీ హాల్లో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ బాపూజీ నగర్ రెసిడెన్షి అసోసియేషన్ అధ్యక్షులు రామారావు అధ్యక్షున జరిగిన కార్యక్రమంలో హానర్బల్ ప్రెసిడెంట్ సన్యాసిరావు ఫ్లాగ్ హోస్టింగ్ చేశారు. ఈ కార్యక్రమంలో ట్రెజరర్ గిరి, ఉపాధ్యక్షులు జయరాం నాగరాజు, కమిటీ సభ్యులు మౌలాలి, అప్పలసూరి, చందర్రావు, ధనలక్ష్మి, శ్రీలేఖ, హారిక మరియు చిన్నారులు పాల్గొన్నారు.

Use Social Media to Spread the Word about Our News

related articles