దేశ సరిహద్దుల్లో పాకిస్థాన్‌తో పోరాడుతూ.. జవాన్ మురళీ నాయక్ వీరమరణం పొందారు. అమర జవాన్ మురళీ నాయక్

by vvwnews.com

దేశ సరిహద్దుల్లో పాకిస్థాన్‌తో పోరాడుతూ.. జవాన్ మురళీ నాయక్ వీరమరణం పొందారు.
అమర జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది. రూ.50 లక్షల పరిహారంతో పాటు, 5 ఎకరాల భూమి, 300 గజాల ఇంటి స్థలం, మురళీనాయక్ తండ్రి గారికి ప్రభుత్వ ఉద్యోగం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది…

Use Social Media to Spread the Word about Our News

related articles