దేవతలు ఎక్కడుంటే అక్కడ కొంత మంది రాక్షసులు కూడా ఉంటారు..వైసీపీ నేతలపై మంత్రి పార్థసారథి ఫైర్అమరావతి

by vvwnews.com

దేవతలు ఎక్కడుంటే అక్కడ కొంత మంది రాక్షసులు కూడా ఉంటారు..
వైసీపీ నేతలపై మంత్రి పార్థసారథి ఫైర్
అమరావతి దేవతల రాజధాని అని సాక్షాత్తూ ప్రధాని మోడీ కీర్తించారు
అమరావతి అంటే వైసీపీకి కడుపు మంట
గత పాలకులు అమరావతిపై విషం చిమ్మారు
ఇప్పటికైనా ప్రజల ఆకాంక్షలను గుర్తించి రాజధాని నిర్మాణానికి వైసీపీ నేతలు సహకరించాలి
మంత్రి పార్థసారథి…

Use Social Media to Spread the Word about Our News

related articles