కేంద్ర ప్రభుత్వం భారీగా పెంచిన డీజిల్ పెట్రోల్ గ్యాస్ ధరలు వెంటనే రద్దు చేయాలి రాష్ట్ర అంతా డిమాండ్.

by vvwnews.com

కేంద్ర ప్రభుత్వం భారీగా పెంచిన డీజిల్ పెట్రోల్ గ్యాస్ ధరలు వెంటనే రద్దు చేయాలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి వామ నమూర్తి డిమాండ్ కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత బిజెపి ప్రభుత్వం ఆటో డ్రైవర్స్ అండ్ మోటార్ కార్మికుల మీద ఆర్థిక భారాలు వేసే విధంగా డీజిల్ పెట్రోల్ వంట గ్యాస్ ధరలను భారీగా పెంచి మోటార్ వాహన ఓనర్ కమ్ డ్రైవర్ల పై వేస్తున్న ఆర్థిక భారాలు వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ తేదీ 8 4 2025 న ఉదయం 10 గంటలకి ద్వారకా నగర్ జంక్షన్ వద్ద ఆటోడ్రైవర్లు నిరసన ధర్నా చేపట్టారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏపీ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి జి వామనమూర్తి మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి సంకీర్ణ ప్రభుత్వం భారీగా పెంచిన డీజిల్ పెట్రోల్ గ్యాస్ ధరలను రద్దు చేయాలని రవాణా రంగం ప్రజల ఆర్థిక భారాలు వేసే బిజెపి ప్రభుత్వం విధానాలపై కార్మికులు ప్రజలు పోరాడాలని పిలుపునిచ్చారు భారీగా పెంచిన డీజిల్ పెట్రోల్ వంటగ్యాస్ ధరలను వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కేంద్ర ప్రభుత్వం పెంచిన డీజిల్ పెట్రోల్ గ్యాస్ ధరలపై 9 4 2025న రాష్ట్రవ్యాప్తంగా ఆటో డ్రైవర్ మోటార్ వాహన డ్రైవర్లు నిరసన ధర్నా చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కళ్ళు తెరిపించాలని డ్రైవర్లకు పిలుపునిచ్చారు భారీగా పెంచిన టోల్ పంజా ఫీజులు ఇన్సూరెన్స్ రోడ్ టాక్స్ గ్రీన్ టాక్స్ లేబర్ టాక్స్లతో పాటు జీవో నెంబర్ 21 31 విడుదల చేయడంతో వాహనాలు రోడ్డు మీద నడపలేక ఆందోళన గురవుతున్న రవాణా రంగంపై ప్రభుత్వాలు పోటీపడి ఆర్థిక భారాలు వేయడం అన్యాయం అన్నారు పెంచిన ధరలపై ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు తమ వైఖరి ప్రజలకు చెప్పాలని ప్రశ్నించారు ప్రజాప్రతినిధులకు జీతాలు పెంచుకోవడం సొంత వ్యాపారాలు చేసుకోవడం తప్ప కార్మిక వర్గం ప్రజా సమస్యలు పట్టడం లేదని మండిపడ్డారు కేంద్ర ప్రభుత్వం పెంచిన ధరలను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో ఆందోళన చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించార

Use Social Media to Spread the Word about Our News

related articles