కలకత్తాలో జరిగిన సంఘటన పై స్పందించిన 32 వార్డ్ కార్పొరేటర్ సౌత్ జనసేన కందులు నాగరాజు స్పందించారు

by vvwnews.com

స్వాతంత్రం వచ్చిన 78 అయినా సరే మహిళలకు సరైన స్వేచ్ఛని ఇంకా రాలేదని ప్రతి చోటా వాళ్లు వేధింపులకు గురవుతున్నారని 32వ వార్డు కార్పొరేటర్ జనసేన సీనియర్ నాయకులు కందుల నాగరాజు అన్నారు. కేంద్రం వెంటనే స్పందించాలని మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా చర్చలు జరుపుతున్నారని చెప్పారు. భవిష్యత్తులో ఇంకా ఎలాంటి సంఘటనలు జరగబోవు అని కూటమి ప్రభుత్వ హామీ ఇస్తుందని చెప్పారు.

Use Social Media to Spread the Word about Our News

related articles