టీడీపి ఎమ్మెల్యే గణ బాబు గత ప్రభుత్వం వైసీపీలో జరిగిన భూ దందాలు వైట్ పేపర్ ద్వారా బయట పెడతామన్నారు

by vvwnews.com

విశాఖ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయం నందు విశాఖ పశ్చిమ శాసనసభ్యులు *శ్రీ గణబాబు* గారు మీడియా సమావేశంలో మాట్లాడుతూ

1) . *గత వైసిపి ప్రభుత్వ పాలనలో భారీ భూ దోపిడీ జరిగిందని గణబాబు ఆరోపించారు*.
2 ) మన రాష్ట్రంలో
ఒక *లక్ష 90వేలు కోట్లు భూ ఆక్రమాలు గత వైసీపీ ప్రభుత్వం చేసింది అని అన్నారు*.

3) *భూ దోపిడీలు పై టీడీపీ కూటమి ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేసింది గణబాబు గారు తెలిపారు*.

4) *దోపిడి చేసిన ప్రభుత్వం ఆదాయాన్ని వైట్ పేపర్ ద్వారా బయట పెడతాం అని అన్నారు*.

5 ) *విశాఖలో కూడా భారీ భూ దోపిడీకి పాల్పడ్డారు అని తెలిపారు*.

6) *ఋషికొండలో 500 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి జగన్ రెడ్డి ప్యాలస్ నిర్మించు కున్నారని*

7 ) *రాష్ట్రంలో వారు చేసిన దోపిడీలపై శ్వేతపత్రం విడుదల చేసి తగిన చర్యలు మా కూటమి ప్రభుత్వం చేపడుతోంది అని గణబాబు గారు తెలియజేశారు*.

Use Social Media to Spread the Word about Our News

related articles